లాల్ బహదూర్ శాస్త్రి గారు రైల్వే మంత్రిగా ఉన్నప్పుడు

లాల్ బహదూర్ శాస్త్రి గారు రైల్వే మంత్రిగా ఉన్నప్పుడు "అరియాలూరు"" లో రైలు ప్రమాదం జరిగితే నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేశారు.

తర్వాత నెహ్రు ఎంత నచ్చిజెప్పిన కూడా ప్రదవి స్వీకరించలేదు.

ఇప్పటి నాయకులలో ఉన్నదా ఇలాంటి నిజాయితీ?

No comments

Powered by Blogger.