లాల్ బహదూర్ శాస్త్రి గారు రైల్వే మంత్రిగా ఉన్నప్పుడు "అరియాలూరు"" లో రైలు ప్రమాదం జరిగితే నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేశారు.తర్వాత నెహ్రు ఎంత నచ్చిజెప్పిన కూడా ప్రదవి స్వీకరించలేదు.ఇప్పటి నాయకులలో ఉన్నదా ఇలాంటి నిజాయితీ?
No comments